‘ఎంజీబీఎస్’లో మారిన ఫ్లాట్ఫాంలు: తెలుసుకోండి
దేశంలోనే మూడో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణమైన మహాత్మాగాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లో ఆర్టీసీ అధికారులు ఇటీవల కొత్త మార్పులు చేశారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ నగరాలకు,
హైదరాబాద్: దేశంలోనే మూడో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణమైన మహాత్మాగాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లో ఆర్టీసీ అధికారులు ఇటీవల కొత్త మార్పులు చేశారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ నగరాలకు, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సుల ప్లాట్ఫాంలను మార్చారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు ఎక్కడెక్కడ ఏయే బస్సులు ఆగుతాయనే అంశంపై ప్లాట్ఫాం నెంబర్లు, ఆగే బస్సుల వివరాలతో కూడిన ఓ జాబితాను విడుదల చేశారు.
ఆ వివరాలిలా ఉన్నాయి..
1
నుంచి
5
ప్లాట్ఫాం
వరకు:
గరుడ,
గరుడ
ప్లస్,
వెన్నెల,
అమరావతి,
ఐరావత్
బస్సులన్నీ
నిలపనున్నారు.
6-7
వరకు:
బెంగళూరు
వెళ్లే
టీఎస్ఆర్టీసీ
బస్సులు
8వ ప్లాట్ఫాం: బెంగళూరు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సులు
9వ ప్లాట్ఫాం: అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు
10-11 వరకు: ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు
12వ ప్లాట్ఫాం: సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు
13వ ప్లాట్ఫాం: కుంట, బైలాదిల్లా, జగదల్పూర్ బస్సులు
14-15 వరకు: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు
16-17 వరకు: గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు
18-22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్
23వ ప్లాట్ఫాం: శ్రీశైలం వెళ్లే బస్సులు
24- 25 వరకు: అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
36వ ప్లాట్ఫాం: రాయ్చూర్ బస్సులు
27-31 వరకు: మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ
32-34 వరకు: నాగర్కర్నూలు, కొల్లాపూర్, షాద్నగర్
35-36 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్ఆర్టీసీ) బస్సులు
37-38 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్ఆర్టీసీ) బస్సులు
39వ ప్లాట్ఫాం: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్ఆర్టీసీ) బస్సులు
40వ ప్లాట్ఫాం : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్ఆర్టీసీ) బస్సులు
41-42 వరకు: గద్వాల్, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్ఆర్టీసీ) బస్సులు
43-45 వరకు: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్ఆర్టీసీ) బస్సులు
46-47 వరకు: మెదక్, బాన్సువాడ, బోధన్ వెళ్లే బస్సులు
48-52 వరకు: జహీరాబాద్, నారాయణఖేడ్, కరాడ్, షోలాపూర్, పుణె, ముంబయి, (టీఎస్ఆర్టీసీ, ఎంఎస్ఆర్టీసీ) బస్సులు
53-55 వరకు : సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్, మంచిర్యాల, అసీఫాబాద్ బస్సులు
56-58 వరకు: నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్, అమరావతి బస్సులు
59-61 వరకు: మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు
62వ ప్లాట్ఫాం: దేవరకొండ
63-65 వరకు: పరిగి, వికారాబాద్, తాండూరు బస్సులు
66-75 వరకు: ఎలైటింగ్ పాయింట్లు
76-79 వరకు: సిటీ సర్వీస్ బస్సులు బయల్దేరనున్నాయి. ప్రయాణికులు ఈ మేరకు మార్పులను గమనించలరని అధికారులు తెలిపారు.