భార్యను వేధించిన తెలుగు ఎన్ఆర్ఐ: ముంబై ఎయిర్పోర్ట్లో ఒకరి అరెస్టు
వరకట్న కేసు నమోదైన స్విట్జర్లాండ్ వాసి ఆదిత్యను ముంబై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్టు శుక్రవారం నాడు అరెస్టు చేశారు.
హైదరాబాద్:వరకట్న కేసు నమోదైన స్విట్జర్లాండ్ వాసి ఆదిత్య కేసులో ముంబై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు ఒకరిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు.
హైద్రాబాద్ కు చెందిన కీర్తితో 2014లో స్విట్జర్లాండ్ కు చెందిన ఆదిత్యతో వివాహమైంది. ఈ వివాహం సందర్భంగా పెద్ద ఎత్తున కట్నం ఇచ్చారు.అయినా ఆదిత్య వరకట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారని కీర్తి కుటుంబసభ్యులు ఆరోపించారు.

అయితే స్విట్జర్లాండ్ లో కీర్తిని తీవ్రంగా వేధించేవాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆదిత్యపై 2016 లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది.
అయితే ఈ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసుల సహయంతో స్విట్జర్లాండ్ నుండి కీర్తి సురక్షితంగా స్వదేశానికి చేరుకొంది.అయితే పోలీసులు ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications