సింధు రికార్డ్: ఫైనల్ మ్యాచ్ని 6.6 కోట్లమంది చూశారు, హైద్రాబాద్లోను
హైదరాబాద్: తెలుగు తేజం పీవీ సింధు రియో ఒలింపిక్స్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్తో తలపడింది. పీవీ సింధు మ్యాచ్ను భారత్లో రికార్డు స్థాయిలో వీక్షించారు. ఆమె మ్యాచ్ను దేశంలో 6.6 కోట్ల మంది చూశారు. భారత దేశంలో 30 లక్షల మంది చూశారు.
ఇప్పటి వరకు మన దేశంలో సింగిల్ మ్యాచ్ ఆటలో అత్యధిక మంది చూసిన మ్యాచ్ పీవీ సింధుదే. అంతేకాదు, ఈ ఒలింపిక్స్లో ఓ మ్యాచ్ను అత్యధికంగా వీక్షించింది కూడా ఇదే. సెమీ ఫైనల్ కంటే ఫైనల్ మ్యాచ్ను 57.4 శాతం మంది ఎక్కువ చూశారు.

తద్వారా రెండింతల కంటే ఎక్కువ. ఫైనల్ మ్యాచ్ ప్రారంభ సమయంలో చూసిన వారు 1.64 కోట్ల మంది ఉండగా, క్రమంగా అది పెరిగింది. పదిహేను నిమిషాల తర్వాత ఈ మ్యాచ్ చూసే వారి సంఖ్య బాగా రిగింది. పదిహేను నిమిషాల్లోనే 1.64 కోట్ల నుంచి 3.8 కోట్లకు చేరుకుంది. సాధారణంగా ది కపిల్ శర్మ షోకు 5 కోట్ల వ్యూయర్ షిప్ ఉంది. పీవీ సింధు మ్యాచ్ దీనిని దాటేసింది.
కాగా, భారత్ తరఫున ఈసారి 117 మంది రియో ఒలింపిక్స్కు వెళ్లారు. ఇందులో పీవీ సింధు, సాక్షి మాలిక్లు వరుసగా రజతం, కాంస్యం సాధించారు. దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్లో పతకం తృటిలో కోల్పోయింది. అయినా అందర్నీ ఆకట్టుకుంది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications