రాయలసీమ ఎక్స్ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం: రైలు దిగి ప్రయాణికులు పరుగలు

నిజామాబాద్: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి నిజామాబాద్ వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్.. ఇందల్‌వాయ్ మండలం సిర్నాపల్లి వద్ద పట్టాలు తప్పింది.

అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, బీ1 ఏసీ బోగి ఒక్కటే పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అరకిలోమీటర్ వరకు ట్రాక్ ధ్వంసం అయ్యింది.

Rayalaseema express escapes from accident
Rayalaseema express escapes from accident

ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పలువురు ప్రయాణికులు వెంటనే రైలు దిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+