డాలర్ శేషాద్రికి ఊరట, శాఖాపరమైన చర్యలు నిలిపివేత
తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ల కుంభకోణం కేసులో ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి ఊరట లభించింది.
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ల కుంభకోణం కేసులో ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి ఊరట లభించింది.
డాలర్ శేషాద్రితో పాటు డిప్యూటీ ఈవో హోదాలో రిటైర్ అయిన వాసుదేవన్ పై శాఖాపరమైన చర్యలు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, 2007లో 300 బంగారు డాలర్లు కనిపించకపోవడంతో డాలర్ శేషాద్రి, అప్పటి డిప్యూటీ ఈవోపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది.
More From
-
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications