మమ్మల్నేఅంటారా, చంద్రబాబు భద్రత మాదే: కేటీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను తాము అడ్డుకోకముందే అడ్డుకున్నామని చంద్రబాబు చెప్పడం సరికాదని ధ్వజమెత్తారు.

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తమ అతిథి అన్నారు. ఆయన భద్రత తమదే అన్నారు. చంద్రబాబు ఫాం హౌస్ వద్ద భద్రత కూడా తమదే అన్నారు. ఆయన ఫాంహౌస్ వద్ద సెక్యూరిటీ భోజనాలు కూడా తమవేనని చెప్పారు. అయితే, అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకోకపోయినా అడ్డుకున్నారని తమ పైన విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
అంతకుముందు చంద్రబాబు ఏపీ శాసన సభలో మాట్లాడుతూ... హైదరాబాదులో శాంతిభద్రత సమస్య తమ ప్రభుత్వానిది కాదని, తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. హైదరాబాదు శాంతిభద్రతలు తెలంగాణ రాష్ట్రం చేతుల్లో ఉన్నాయని చెప్పారు. అంగన్వాడీల అరెస్టులు తమ ప్రభుత్వం నిర్ణయం కాదని చెప్పారు.
-
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications