మంత్రి అనుచరుడి రాసలీల?: రూ.5 కోట్ల ప్రియురాలి భూమి కబ్జా, విడాకులిచ్చిన భర్త!
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని సనత్ నగర్లో ఓ నాయకుడు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆమె ఆస్తి పైన కన్నేసి, ఆ ప్రియురాలి భర్తను బెదిరింపులకు గురి చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సదరు నాయకుడి బెదిరింపుతో ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. సదరు నాయకుడు ఓ మంత్రి అనుచరుడిగా వార్తలు వస్తున్నాయి.
సనత్ నగర్ డివిజన్కు చెందిన సదరు నాయకుడు ఓ మహిళతో రాసలీలలు నడుపుతున్నాడు. అంతేకాదు, ఏకంగా ఆమెకు చెందిన రూ.5 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేశాడని తెలుస్తోంది. దీంతో ఆ మహిళ భర్త నిలదీశాడు. అయితే, అతనిని చంపేస్తానని బెదిరించాడని తెలుస్తోంది.

సదరు నాయకుడి నిర్వాకంతో ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడని తెలుస్తోంది. అనంతరం తన ఆస్తి విషయమై, తనకు వచ్చిన బెదిరింపుల విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణ హానీ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications