కిరణ్ కుమార్ రెడ్డికి షాక్: 'అవినీతిపై బాబు-కెసీఆర్లకు లేఖ'
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డిలపై తాను ఆనాడు కోర్టుకు వెళ్లానని, అందుకే తన మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.
హైదరాబాద్: ఎర్ర చందనం కేసులో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు సంతోష్ రెడ్డిలపై తాను ఆనాడు కోర్టుకు వెళ్లానని, అందుకే తన మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.
ఎర్రచందనంలో వారి ప్రమేయం ఉందని తాను అప్పుడు కోర్టుకు వెళ్లడం వల్ల, తాను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నానో అందరికీ తెలుసునని చెప్పారు. నాడు గ్లోబల్ టెండర్లు పిలవకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

రూ.1,350 కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించారన్నారు. ఇదే విషయమై తాను కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. మన న్యాయస్థానాలు బాగా పని చేస్తాయని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.
ఇప్పుడు ఏపీకి ఎర్ర చందనం ప్రధాన ఆయుధంగా మారిందన్నారు. ఉమ్మడి ఏపీలో భారీ అక్రమాలు జరిగాయని, ఈ అంశంపై తాను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లకు లేఖ రాస్తానని చెప్పారు. తద్వారా ఆయన కిరణ్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications