ఛార్జీషీట్లో విఐపీల పేర్లు: నయీం కేసులో మాజీ పోలీస్ అధికారి విచారణ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో వీఐపీల పేర్లను కూడా ఛార్జీషీటులో నమోదు చేస్తామని సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తెలిపింది. ఇప్పటి దాకా 166 కేసులు నమోదు చేశామన్నారు. 18 పోలీస్ స్టేషన్లలో 109 మందిని అరెస్టు చేశామన్నారు. 413 మంది సాక్ష్యులను విచారించినట్లు చెప్పారు.
మాజీ పోలీస్ అధికారిని విచారించిన సిట్
నయీం కేసులో మాజీ పోలీసు అధికారిని సిట్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అధికారులు నార్సింగి పోలీస్ స్టేషన్లో సోమవారం నాడు ప్రశ్నించారు. రవీందర్ రెడ్డి సుమారు పదేళ్ల పాటు భువనగిరి, నల్గొండ ప్రాంతాల్లో డీఎస్పీగా పని చేశారు.

ఆయన పని చేసిన కాలంలోనే నయీం, అతడి అనుచరులు అనేక అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు. నయీం వ్యవహారాలతో పలువురు పోలీసులు, రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రవీందర్ రెడ్డిని ప్రశ్నించడం గమనార్హం. సిట్ అదనపు ఎస్పీ సాయికృష్ణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications