తెలంగాణలో ఎంతోమంది అందమైన యువతులు, నాకంటేనూ: రష్మీ
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో అందమైన యువతులు ఎందరో ఉన్నారని మిస్ ఇండియా రష్మీ ఠాగూర్ సోమవారం నాడు అన్నారు. ఆమె ఈ రోజు వరంగల్లోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా రామగుండం పట్టణంకు చెందిన తాను మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ క్వీన్, మిస్ ఫెయిర్ అవార్డులను సాధించానని చెప్పారు. తెలంగాణలో తనకన్నా ఎందరో అందమైన యువతులు ఉన్నారని చెప్పారు.

అందాల పోటీలలో పాల్గొనాలనుకునే వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అందాల పోటీలకు వెళ్లాలనుకునే వారికి తాను శిక్షణ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications