Mahabubabad: ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
ఈ మధ్య ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కామన్ అయిపోయింది. నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆస్వస్థతకు గురువుతున్నారు. తాజాగా మహబాబాబాద్ లోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 15 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
బుధవారం రాత్రి విద్యాలయంలో విద్యార్థినులు రాత్రి టమాటా కర్రితో భోజనం చేశారు. గురువారం ఉదయం విద్యార్థినులు అస్వస్థ పాలయ్యారు. అందులో 15 మందికి వాంతలు, విరోచనాలు కావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిలకు వైద్యలు చికిత్స చేశారు.

ప్రమాదం ఏమి లేదని చెప్పారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications