బాబు కుటుంబాన్ని చంపుతామనడం సరికాదు
హైదరాబాద్: హిందువులకు వామపక్షాలు వ్యతిరేకమని ఆరెస్సెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏవోబీ సరిహద్దుల్లో జరిగినవి ఎదురుకాల్పులు కాదని అన్నారు. అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు చంపాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఏవోబీ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరపాలని సురవరం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని చంపుతామనడం సరికాదని ఆయన అన్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications