కుటుంబంతో కలిసి పర్యాటక స్థలాలకు వెళ్లండి
హైదరాబాద్: నేటి తరానికి మన సంస్కృతి సంప్రదాయాలు, మానసిక వికాసం, చారిత్రక విషయాల పైన అవగాహన కలగాలంటే రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను కుటుంబ సభ్యులతో కలిపి పర్యటించాలని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. ఆ రకంగా వికాసం, విజ్ఞానం పెంపొందుతాయన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన టూరిజం డేలో ఆయన పాల్గొన్నారు.
Comments
English summary
Telangana Tourism day celebration in Hyderabad.
Story first published: Thursday, September 29, 2016, 19:43 [IST]