ఆస్ట్రేలియా బీచ్లో ఇద్దరు తెలంగాణ యువకులు మృతి
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన తెలంగాణలో విషాదం నింపింది. దేశం కాని దేశంలో ఇద్దరు తెలంగాణ వాసులు చనిపోవడం విచారకరంగా మారింది. సోమవారం సాయంత్రం సరాదాగా బీచ్ కు వెళ్లిన ముగ్గురు యువకులు గౌసుద్దీన్, రాహత్, జునైద్ గల్లంతయ్యారు.

అయితే వారిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గౌసుద్దీన్, రాహత్ మృతదేహాలను వెలికి తీయించారు అక్కడి అధికారులు. అయితే కనిపించకుండా పోయిన జునైద్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాహత్ హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందినవారిగా తెలుస్తోంది. కాగా జునైద్, గౌసుద్దీన్ నల్గొండ జిల్లా వాసులని సమాచారం.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications