వేముల రోహిత్ ఇష్యూ: న్యాయం చేయాలని.. హెచ్సియులో తీవ్ర ఉద్రిక్తత
రోహిత్ వేములకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఆయనకు న్యాయం జరగాలని పలువురు విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ర్యాలీ తీశారు.
హైదరాబాద్: రోహిత్ వేములకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఆయనకు న్యాయం జరగాలని పలువురు విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ మంగళవారం నాడు ఉద్రిక్తతకు దారి తీసింది.

జై భీమ్, జై అంబేడ్కర్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. రోహిత్ వేములకు న్యాయం జరగలేదని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ చిత్రపటాలు ప్రదర్శించారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు.. విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడాతూ.. కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. రోహిత్ వేముల తల్లి రాధికను కూడా అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రోహిత్ వేముల నివాళి సభ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications