కేసీఆర్ ఇలాకాలో నీటి కోసం ధర్నా
గజ్వెల్: మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామనే ఆవేదనతో ఆగ్రహించిన మహిళలు ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సోంత నియోజకవర్గాలోని గజ్వేల్ నగర పంచాయతిలోని ప్రజ్ఞాపూర్ లో గత కొన్ని రోజులనుండి నీటి సరపరా లేదని.. తమ సమస్యలను అధికారుల పట్టించుకోవడంలేదన్నారు. మిషన్ భగీరద లో ఇంటింటికి మంచి నీరు అందిస్తామని నాయకులు చెబుతున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సాక్షాత్తు ప్రధానమంత్రే ఇక్కడ పథకం ప్రారంభించినప్పటికీ.. ఇక్కడే పథకం నీరుగారుస్తున్నారని వారు వాపోయారు. నీటి సమస్యను పరిష్కరించకుండా తాత్కాలికంగా పనులు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
More From
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications