హైద్రాబాద్ లో రూ.5 భోజనం చేసిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, కారణమిదే
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిష్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బుధవారం నాడు జిహెచ్ ఎం సీ ఆధ్వర్యంలోని హరేకృష్ణ ధార్మిక సంస్థ నిర్వహించే భోజన కేంద్రంలో భోజనం చేశారు.
మండే ఎండలో ఇతరుల మాదిరిగానే ఆయన కూడ క్యా లైన్లో నిలబడి మరీ భోజనం చేశారు.అనంతరం అక్కడ ఉన్న సదుపాయాలను ఆయన అడిగి తెలుసుకొన్నారు.

తెలంగాణలో ఐదు రూపాయాలకు ఏర్పాటు చేసిన భోజన పథకం బాగుందన్నారాయన. తన నియోజకవర్గంలో కూడ ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని చెప్పారు.
స్వంత ఖర్చుతో పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో రూ.భోజనం పథకాన్ని స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications