విశాఖ పోర్టు వేదాంత లోడర్ వద్ద ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
విశాఖపట్టణం పోర్టులో ప్రమాదం జరిగింది. పోర్టులో గల వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. కన్వేయర్ బెల్ట్ వద్ద మంటలు అంటుకున్నాయి. గాలిలోకి మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ అవహించింది.

పోర్టు అధికారులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయంపై క్లారిటీ లేదు. షార్ట్ సర్క్యూట్ లేదంటే.. మరో కారణమా తెలియాల్సి ఉంది.
పోర్టులో వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద అగ్ని ప్రమాదం కన్వేయర్ బెల్ట్ అంటుకున్న మంటలు గాలిలోకి దట్టమైన పొగలు#Visakhapatnam #Fire #Vedanta pic.twitter.com/KYnYzISjnw
— oneindiatelugu (@oneindiatelugu) May 30, 2022
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications