తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ములుగు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ములుగు ఒకటి. జయశంకర్ జిల్లాలో ములుగు నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన అజ్మీరా చందూలాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పోడెం వీరయ్యపై గెలుపొందారు. అజ్మీరా చందూలాల్కు 41,9226 ఓట్లు రాగా వీరయ్యకు 58, 325 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications