ప్రవాసి తెలంగాణ దివస్
అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) హైదరాబాదులో ప్రవాసి తెలంగాణ దివస్ ను నిర్వహిస్తోంది. ఈ ప్రవాసి తెలంగాణ దివస్ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన భవంతిలో డిసెంబర్ 21వ తేదీన జరుగుతుంది. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
తెలంగాణకు చెందిన ప్రముఖ ఎన్నారైలు వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమలో పాల్గొనదలచినవారు మధు కె రెడ్డిని సంప్రదించవచ్చు. మధు కె రెడ్డి ఇ - మెయిల్ [email protected]. టిడిఎఫ్ తెలంగాణలో పలు గ్రామాల్లో అభివృద్ధి, సేవా కార్యక్రమాలను చేపడుతోంది.












Click it and Unblock the Notifications