మలేషియాలో హిందూ పూజారుల శిక్షణ కేంద్రం

ఔత్సాహిక యువకులకు దేవాలయ అర్చకులుగా శిక్షణ ఇచ్చే కేంద్రం సోమవారం ప్రారంభమయింది. ఇక్కడి ఇపో పట్టణంలోని జెలపంగ్ తాంబాహన్లో అట్టహసంగా ప్రారంభమైన హిందూ పూజారుల అకాడెమీ మలేషియా వ్యాప్తంగా ఉన్న 3000 దేవాలయాలకు అర్హులైన పూజారులను సమకూర్చగలదని ఈ సంస్థ నిర్వాహకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
ఈ అకాడెమీ రాకతో దేవాలయాల అర్చకుల కోసం భారత్పై ఆధారపడే అవసరం ఇకముందు ఉండదని ఇక్కడి భారత సంతతికి చెందిన నేత, మానవ వనరులశాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. హిందూ పండుగలు, పుణ్యకార్యాలు చేయడానికి అర్హులైన పూజారులను ఇది అందించగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇది ప్రారంభమవుతుందని, దీనికి అవసరమైన ప్రభుత్వ సహకారమందిస్తానని హామీనిచ్చారు.
హిందూ పూజారుల అకాడెమీని మలేషియన్ అర్చక సంఘం నిర్వహిస్తోంది. భారత్లోని ప్రముఖ అర్చక సంఘాలను సంప్రదించి ఐదు సంవత్సరాల ఈ కోర్సును రూపొందించారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications