వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుఎఈలో భారతీయులకు అందని న్యాయ సాయం
మరో న్యాయవాది గగన్ అగర్వాల్ తో కలిసి ఈ నెల 13, 14 తేదీల్లో షార్జాలో పర్యటించిన ఆయన మరణశిక్ష పడ్డ భారతీయులను కలిశారు. రెండు గంటలపాటు వారితో మాట్లాడారు. భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని శిక్ష పడిన 17 మంది భారతీయులకు సరైన న్యాయ సహాయం అందేలా చూడాలని నవకిరణ్ సింగ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ పౌరున్ని హత్య చేయడంతో పాటు మరో ముగ్గురిని గాయపరిచారన్న నేరంపై షార్జా కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. శిక్ష పడ్డ వారిలో 16 మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు.
Comments
Story first published: Thursday, April 22, 2010, 15:55 [IST]