జెపి ఆఫీసులపై దాడికి ఎన్నారైలు ఫైర్

నేరాలకు సంబంధం లేని కార్యకలాపాలను క్షమించాలని జెపి స్వయంగా చెప్పారని, అది సరిపోదని అన్ని గ్రూపులు భావిస్తున్నాయని, చట్ట పరిధిలో వారికి ఏదైనా అడగడానికి హక్కు ఉంటుందని తెలిపింది. చట్టాన్ని అతిక్రమిస్తూ క్షమించాలని కోరడం వైరుధ్యంతో కూడిందని వ్యాఖ్యానించింది. జయప్రకాష్ నారాయణ ప్రకటనను తాము పూర్తిగా బలపరుస్తున్నట్లు తెలిపింది. ప్రజలను బెదిరిస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం సహించరానిదని వ్యాఖ్యానించింది. రాజకీయాలు మతం, కులం, ప్రాంతం ఆధారంగా నడవకూడదని తమ భావన అని తెలిపింది. కొంత మంది బంధుప్రీతి, వారసత్వం, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులూ శక్తి ద్వారా రాజకీయాలు నడవకూడదని తమ అభిప్రాయమని చెప్పింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications