జెపి ఆఫీసులపై దాడికి ఎన్నారైలు ఫైర్

నేరాలకు సంబంధం లేని కార్యకలాపాలను క్షమించాలని జెపి స్వయంగా చెప్పారని, అది సరిపోదని అన్ని గ్రూపులు భావిస్తున్నాయని, చట్ట పరిధిలో వారికి ఏదైనా అడగడానికి హక్కు ఉంటుందని తెలిపింది. చట్టాన్ని అతిక్రమిస్తూ క్షమించాలని కోరడం వైరుధ్యంతో కూడిందని వ్యాఖ్యానించింది. జయప్రకాష్ నారాయణ ప్రకటనను తాము పూర్తిగా బలపరుస్తున్నట్లు తెలిపింది. ప్రజలను బెదిరిస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం సహించరానిదని వ్యాఖ్యానించింది. రాజకీయాలు మతం, కులం, ప్రాంతం ఆధారంగా నడవకూడదని తమ భావన అని తెలిపింది. కొంత మంది బంధుప్రీతి, వారసత్వం, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులూ శక్తి ద్వారా రాజకీయాలు నడవకూడదని తమ అభిప్రాయమని చెప్పింది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications