అమెరికాలో బాబా ఆలయ శంకుస్ధాపన

మూడు రోజుల పాటు సాయినామ జపం, పారాయణం నిరంతరాయంగా కొనసాగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డెల్వేర్ దేశ కమిషనర్ టామీ థామ్సన్ హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని పేర్కొన్నారు. సాయిబాబాను ప్రతిష్ఠించే ప్రదేశంలో విశేష పూజలు జరిపారు. చిన్మయ మిషన్ శ్రీ బ్రహ్మచారి ప్రభోద్ చైతన్య సందర్శించి ఆలయాల ప్రాముఖ్యతను వివరించారు. 7.73 ఎకారాల్లో నిర్మితమవుతున్న సాయిబాబా ఆలయం ఉత్తర అమెరికాలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడిస్తుందని రమేష్ అడబాల చెప్పారు. సాయిబాబా టెంపుల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ సత్య యర్రంశెట్టి, అధ్యక్షుడు తేజోమూర్తి, బ్రహ్మానందం శ్రీనివాస్,రామచంద్ర. ఆర్, ధర్మకర్తల మండలి సభ్యులు కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications