వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీవీ9పై తెలంగాణ ఎన్నారైల ఫైర్
కిషన్ రెడ్డి, కుమారస్వామి తదితరుల సమక్షంలో ఆర్డీవో చాకలి శ్రీనివాస్ మరణ వాంగ్మూలం తీసుకున్నారని, తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ ఆ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడని వారు తెలిపారు. ప్రజల సెంటిమెంటును దెబ్బ తీయకూడదని వారు టీవీ9కు సూచించారు. దాన్ని సవరించకోకపోతే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారన్నారు.
Comments
Story first published: Tuesday, July 27, 2010, 10:22 [IST]