ఎన్నారైల గోల్ఫ్ టోర్నమెంట్

ఈవెంట్ ప్రధాన స్పాన్షరర్, స్పీచ్ సాఫ్ట్ సొల్యూషన్ ప్రతినిధి జెపి రెడ్డి ఆటా సేవాదృక్పథాన్ని ట్రోఫీల ప్రదానం సందర్భంగా కొనియాడారు. వసూలైన మొత్తాన్ని జెపి రెడ్డి, వెంకట రెడ్డి ముంచింతల బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్ విపి డాన్ స్టుచాల్కు అందించారు. ఆటా బోర్డు సభ్యుడు సతీష్ రెడ్డి - సత్య సాయి బాబా చేసిన సేవలను గుర్తు చేశారు. ఆటా సంయుక్త కార్యదర్సి అనంత రెడ్డి పజ్జూరు వందన సమర్పణ చేశారు. చారిటీ గోల్ఫ్ టోర్నమెంటును ఆటాకు చెందిన అరవింద్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అనంత్ పజ్జూరు, సతీష్ రెడ్డి, అజయ్ రెడ్డి, రాజ్ ఆకుల, సుధీర్ గూడ, భాను ప్రసాద్ రెడ్డి, రామ్ అన్నడి, అశోక్ చిట్టిప్రోలు, సీలం రెడ్డి, సురేష్ పుల్వల, వంశి చామల నిర్వహించారు.
More From
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications