అట్లాంటాలో ఆటా సమావేశం

ఆటా కోశాధికారి సత్యనారాయణ కండిమల్ల తన నివేదికను సమర్పించారు. డిసెంబర్లో భారతదేశంలో ఆటా వేడుకలను నిర్వహించాలనే ప్రతిపాదనను తమ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం చెప్పారు. సభ్యత నమోదులో జరిగిన ప్రగతిని ఆటా కార్యాలయ సమన్వయకర్త నరేందర్ చెమర్ల వివరించారు. యువ నాయకత్వాన్ని ముందుకు తెచ్చే బాధ్యతను జిన్నా కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డికి అప్పగించారు. ఆయనను కన్వీనర్గా ప్రకటించారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా గత అధ్యక్షుడు తామా వ్యవస్థాపక సభ్యుడు డాక్ట్ర జగన్మోహన్ రావును సమావేశం సదస్సు సమన్వయకర్తగా ఎన్నుకుంది. 12వ ఆటా సదస్సును విజయవంతం చేయాలని జిన్నా కోరారు. డాక్టర్ సంధ్య గవ్వా, శ్రీనివాస్ పిన్నపురెడ్డి, రాజేశ్వర్ టెక్మల్, పరమేశ్ భీమిరెడ్డి వంటి అనుభజ్ఞుల సహకారంతో సదస్సు విజయవంతమవుతుందని ఆయన అన్నారు.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications