బే ఏరియాలో తెలుగు మహిళా సంబరాలు

ఇంత విశిష్టమైన కార్యక్రమానికి తాను హాజరైనందుకు డాక్టర్ వింజమూరి అనసూయా దేవి ఆనందం వ్యక్తం చేశారు. మానవుల తరఫున ఈ కార్యక్రమాన్ని తాను మహిళలకు అంకితం చేస్తున్నట్లు శివ ఆర్ ఎర్రగుడి అన్నారు. తొలుత తెలుగు మహిళల కోసం ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో 61 మంది పాల్గొన్నారు. ఆ తర్వాత తెలుగు సంప్రదాయ ఆటలు నడిచాయి. రాఫిల్లో ఐదు బంగారు నాణేలు ఇచ్చారు. ఫ్యాషన్, క్రీడలు, నృత్య విభాగాల విజేతలకు 26 ట్రోఫీలు ప్రదానం చేశారు.
శివ ఆర్ ఎర్రగుడి, విజయ్ బంకా, పద్మా విష్, గాయత్రి ఎ, స్నేహ వేదుల, వాణి వావిలాల, వసంత్, కల్యాణ్ గాదె, విద్య, శ్రీనివాస్ గొట్టపాటి, శ్రీవాణి ఎర్రగుడి, చేమా యెనుగు, మల్లిక్ పూవు, కపిల, సులోచన, సమత నిర్వాహక కమిటీలో ఉన్నారు.
More From
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications