బే ఏరియాలో తెలుగు మహిళా సంబరాలు

ఇంత విశిష్టమైన కార్యక్రమానికి తాను హాజరైనందుకు డాక్టర్ వింజమూరి అనసూయా దేవి ఆనందం వ్యక్తం చేశారు. మానవుల తరఫున ఈ కార్యక్రమాన్ని తాను మహిళలకు అంకితం చేస్తున్నట్లు శివ ఆర్ ఎర్రగుడి అన్నారు. తొలుత తెలుగు మహిళల కోసం ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో 61 మంది పాల్గొన్నారు. ఆ తర్వాత తెలుగు సంప్రదాయ ఆటలు నడిచాయి. రాఫిల్లో ఐదు బంగారు నాణేలు ఇచ్చారు. ఫ్యాషన్, క్రీడలు, నృత్య విభాగాల విజేతలకు 26 ట్రోఫీలు ప్రదానం చేశారు.
శివ ఆర్ ఎర్రగుడి, విజయ్ బంకా, పద్మా విష్, గాయత్రి ఎ, స్నేహ వేదుల, వాణి వావిలాల, వసంత్, కల్యాణ్ గాదె, విద్య, శ్రీనివాస్ గొట్టపాటి, శ్రీవాణి ఎర్రగుడి, చేమా యెనుగు, మల్లిక్ పూవు, కపిల, సులోచన, సమత నిర్వాహక కమిటీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications