వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్లాంటాలో ఆటా బోర్డు సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
అమెరికా తెలుగు సంఘం (ఆటా) బోర్డు సమావేశం ఈ నెల 17వ తేదీన అట్లాంటాలో జరిగింది. ఈ సమావేశానికి ఆటా సభ్యులు, ట్రస్టీలంతా హాజరయ్యారు. సమావేశానికి ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా కూడా హాజరయ్యారు. ఆటా 2012 సదస్సు కన్వీనర్ కరుణాకర్ ఆసిరెడ్డి స్వాగతం పలికారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ జగన్మనోహన్ రావు సహకారంతో ఆటా స్థానిక సమన్వకర్తలు విక్రమ్ సూదిని, ప్రశీల్ గూకంటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఆటా సదస్సు విరాళాల సేకరణ కమిటీ మిలియన్ డాలర్లకుపైగా నిధులను సమీకరించినట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. వచ్చే కొన్ని నెలల పాటు అనుసరించాలని పద్ధతులపై, ఇప్పటి వరకు సాధించిన ఫలితాలపై సమావేశం సమీక్ష జరిపింది. ఈ ఏడాది జులై 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే సదస్సు వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. బిందు, మురళీ రెడ్డి డిన్నర్ ఏర్పాటు చేశారు.

English summary
American Telugu Association (ATA) Board Meeting, held in Atlanta on March 17th, 2012, was attended by all the committees for Atlanta ATA Convention 2012 and presided by ATA Trusties and President Dr. Rajender Jinna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X