అట్లాంటాలో ఆటా బోర్డు సమావేశం

ఆటా సదస్సు విరాళాల సేకరణ కమిటీ మిలియన్ డాలర్లకుపైగా నిధులను సమీకరించినట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. వచ్చే కొన్ని నెలల పాటు అనుసరించాలని పద్ధతులపై, ఇప్పటి వరకు సాధించిన ఫలితాలపై సమావేశం సమీక్ష జరిపింది. ఈ ఏడాది జులై 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే సదస్సు వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. బిందు, మురళీ రెడ్డి డిన్నర్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications