వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో తెలుగు సాహితీ సదస్సు

రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సాహిత్య మహాసభలలో కొన్ని ప్రధానాంశాలు:
సుమారు యాభై ఉన్నత స్థాయి సాహిత్య ప్రసంగాలు.
తెలుగు భాషా, సాహిత్యాలపై కీలకమైన చర్చా వేదికలు.
స్వీయ రచనా పఠనం.
పుస్తక విక్రయ శాల.
అందరూ పాల్గొనే సరదా సాహిత్య పోటీలు.
యువతరం వేదిక.
తెలుగు ఉపాధ్యాయుల సత్కారం.
శ్రీ నందన నామ సంవత్సర ఉగాది ఉత్తమ రచన విజేతల పురస్కారం.
పది పుస్తకావిష్క్రరణలు.
ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకి జీవన సాఫల్య పురస్కారాలు.