భారత్కు క్రాంతి బాడీ: ల్యాప్టాప్లో చూసి రోధించిన భార్య

దీంతో అంత్యక్రియల సమయంలో వరంగల్ జిల్లాలోని బంధువులు లాప్టాప్ సహాయంతో అమెరికాలోని వాణితో మాట్లాడారు. ల్యాప్టాప్ ద్వారా భర్త మృతదేహాన్ని చూసిన వాణి రోదించింది. ఈ సన్నివేశం చూసిన పలువురిని కలిచివేసింది. బంధువులు ఎంతగా చెప్పినా వాణి వెక్కి వెక్కి ఏడ్వటం అందర్నీ కలిచివేసింది.
కాగా అమెరికాలో వారం రోజుల క్రితం న్యూయార్కులోని ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్న వరంగల్ జిల్లా వాసి క్రాంతికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతని భార్య వాణి. వాణిది వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్ గ్రామం కాగా క్రాంతిది నల్లబెల్లి మండలం నందిగామ.
క్రాంతికుమార్ను భారత్ రప్పించేందుకు బంధువులు పలువురు రాజకీయ నేతలను కలిశారు. పలువురి సహకారంతో క్రాంతికుమార్ మృతదేహాన్ని భారత్కు తీసుకు వచ్చి అంత్యక్రియలు జరిపారు.
More From
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications