బయ్యారం ఫైట్కు ఎన్నారైల మద్దతు

తెలంగాణ ఉద్యమానికి ఎన్నారైల మద్దతు ఎప్పటికీ ఉంటుందని, అదే సమయంలో తెలంగామలో సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతామని బహ్రెన్ ఎన్నారైలు ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ నాయకత్వంలో ప్రారంభమైన బయ్యారం ఉక్కు పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్లు రాధారపు సతీష్ చెప్పారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులతో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తామని సతీష్ చెప్పారు. కేక్ కట్ చేసి ఉత్సవాలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో రమేష్ రాజు, ఏడుకొండలు, శ్రీధర్, రహీమ్, విజేందర్, కిశోర్ పాల్గొన్నారు. తెలంగాణలో బలిదానాలను అపడానికి కృషి చేస్తామని వారంతా ప్రతిజ్ఞ చేశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications