అక్కినేని తృతీయ వార్షికోత్సవం చెన్నైలో
అమెరికాలో నటసామ్రాట్ అక్కినేని పేరిట ఏర్పాటైన అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ 2016 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ మేరకు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
అధ్యక్షుడు - రవి కొండబోలు
ఉపాధ్యక్షురాలు - శారద అకునూరి
కార్యదర్శి - ధామా భక్తవస్తలు
కోశాధికారి - రావు కల్వల
బోర్డు అఫ్ డైరెక్టర్స్: డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, డాక్టర్ సిఆర్ రావ్, మురళి వెన్నం, చలపతి రావు కొంద్రకుంట
వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర

ఈ సందర్భంగా అధ్యక్షుడు రవి కొండబోలు మాట్లాడుతూ వ్వవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో అక్కినేని ప్రధమ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని 2014లో గుడివాడలోను, ద్వితీయ పురస్కార ప్రదానోత్సవాన్ని 2015లో హైదరాబాద్లో ఘనంగా జరుపుకున్నామన్నారు.
అందుకు డాక్టర్ ప్రసాద్ తోటకూరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పుడు అక్కినేని తృతీయ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో చెన్నైలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియ జేశారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications