సీఎం కేసీఆర్, అనిల్ కూర్మాచలంకు రాధారపు సతీష్ కృతజ్ఞతలు
హైదరాబాద్: ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమకారునికి దక్కిన గౌరవం తెలంగాణ రాష్ట్ర వాదాన్ని ఖండాంతరాలలో టీఆరెఎస్ ఎన్నారై విభాగాన్ని స్థాపించి కేసీఆర్ నాయకత్వంలో బలంగా వినిపించిన ఎన్నారై టీఆరెఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలంకు ధన్యవాదాలు తెలిపారు.

అంతేగాక, తెలంగాణ రాష్ట్ర టీవీ అండ్ చలన చిత్రాభివృద్ది సంస్థ చైర్మన్గా
నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు ఎన్నారై టీఆరెఎస్ పక్షాన కృతజ్ఞతలు. ఎన్నారై లంతా సంతోషాన్ని వ్వక్తం పరుస్తున్నారు.

అలాగే ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ పక్షాన సంతోషాన్ని వ్వక్తం చేస్తూ అభినందనములు తెలియజేస్తున్నాము అని వ్యాఖ్యానించారు
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications