బ్రాహ్మణ మిత్ర వైఎస్

వైఎస్ బతికున్నంత కాలం లేదా ఆయన కోరుకున్నంత కాలం సీఎంగా ఆయనే కొనసాగుతారన్నారు. బ్రాహ్మణుల సేవలను ఉపయోగించుకున్న రాజ్యాలన్నీ చరిత్రలో బాగుపడ్డాయని, బ్రాహ్మణవాదం లేని భారత సంస్కృతి లేదని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే కాశ్మీర్, పాలస్తీనా వంటి సమస్యలు పరిష్కారం చేయవచ్చేమో గానీ, బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించలేమన్నారు. సంఘాల మధ్య సయోధ్య లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో నిరాదరణకు గురైన 5 వేల దేవాలయాలకు నెలకు రూ.2500 వంతున అందజేస్తూ పేద బ్రాహ్మణులకు వైఎస్ మార్గం చూపారన్నారు
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications