కేసీఆర్కు ఆయన రక్తంతో లేఖ రాశారు!: రియాక్షన్ ఎలా ఉండబోతుంది?..
జీఎస్టీకి అనుసంధానంగా పునర్ వ్యవస్థీకరించుకోవాలని లేఖలో ముజాహిద్ సూచించారు.
హైదరాబాద్: జీఎస్టీ ప్రవేశంతో రాష్ట్ర ప్రభుత్వాలన్ని ఆ నెట్ వర్క్కు అనుగుణంగా పన్నుల శాఖను పునర్ వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను కూడా జీఎస్టీకి అనుసంధానంగా పునర్ వ్యవస్థీకరించుకోవాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
ఆదివారం నాడు ఈ లేఖను ముజాహిద్ మీడియాకు విడుదల చేశారు. కేంద్రం ప్రవేశం పెట్టిన జీఎస్టీ పన్ను విధానాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో దానికి అనుగుణంగా రాష్ట్ర పన్నుల శాఖను రీ-ఆర్గనైజ్ చేయాలని ఆయన కోరారు. పునర్ వ్యవస్థీకరణతోనే రాష్ట్ర పన్నుల శాఖ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు.

అయితే ఈ విషయాన్ని తెలియపరిచేందుకు రక్తంతో లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది చాలామందిలో తలెత్తిన ప్రశ్న. చూడాలి మరి ఈ రక్తం లేఖ పట్ల సీఎం కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో!
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications