షాకింగ్: 'పాక్ అనుకూల నినాదాలు చేస్తే సమస్యేంటి'
భోపాల్: 'పాకిస్తాన్ జిందాబాద్ అంటే మీకు సమస్య ఏమిటి' అని ఓ న్యాయవాది న్యాయస్థానంలో డిఎస్పీని అడిగిన సంఘటన చోటు చేసుకుంది.
రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిన విషయం తెలిశాక.. కోర్టు ప్రాంగణంలోనే పాకిస్తాన్, తాలిబాన్లకు అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సిమి కార్యకర్త పర్వేజ్ ఆలమ్ విచారణ ఎదుర్కొంటున్నాడు.

దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సిమి కార్యకర్త పర్వేజ్ ఆలమ్ తరఫు న్యాయవాది కోర్టులో ఓ డీఎస్పీ స్థాయి అధికారిని పై ప్రశ్న అడిగాడు. భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా డిఫెన్స్ లాయర్ ఈ ప్రశ్న వేశాడు. ఇది అక్కడ ఉన్న వారిని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
దీనిపై సదరు డీఎస్పీ తడుముకోకుండా సమాధానం చెప్పారు. కోర్టు పరిసరాల్లో తమ మనోభావాలు, భావజాలాలను వ్యక్తం చేస్తూ ఎలాంటి నినాదాలు చేయకూడదని గుర్తు చేశారు. అలా నినదించడం భారత శిక్షాస్మృతి మేరకు నేరమన్నారు. డిఎస్పీ ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications