షాకింగ్: 'పాక్ అనుకూల నినాదాలు చేస్తే సమస్యేంటి'
భోపాల్: 'పాకిస్తాన్ జిందాబాద్ అంటే మీకు సమస్య ఏమిటి' అని ఓ న్యాయవాది న్యాయస్థానంలో డిఎస్పీని అడిగిన సంఘటన చోటు చేసుకుంది.
రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిన విషయం తెలిశాక.. కోర్టు ప్రాంగణంలోనే పాకిస్తాన్, తాలిబాన్లకు అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సిమి కార్యకర్త పర్వేజ్ ఆలమ్ విచారణ ఎదుర్కొంటున్నాడు.

దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సిమి కార్యకర్త పర్వేజ్ ఆలమ్ తరఫు న్యాయవాది కోర్టులో ఓ డీఎస్పీ స్థాయి అధికారిని పై ప్రశ్న అడిగాడు. భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా డిఫెన్స్ లాయర్ ఈ ప్రశ్న వేశాడు. ఇది అక్కడ ఉన్న వారిని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
దీనిపై సదరు డీఎస్పీ తడుముకోకుండా సమాధానం చెప్పారు. కోర్టు పరిసరాల్లో తమ మనోభావాలు, భావజాలాలను వ్యక్తం చేస్తూ ఎలాంటి నినాదాలు చేయకూడదని గుర్తు చేశారు. అలా నినదించడం భారత శిక్షాస్మృతి మేరకు నేరమన్నారు. డిఎస్పీ ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications