ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..! బస్సులో ఫ్రీ జర్నీ
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తమ హాల్ టికెట్ను చూపించి APSRTC బస్సులలో (పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ) ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి మరియు విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఈ సౌకర్యాన్ని కల్పించారు. పరీక్షల షెడ్యూల్, హాల్ టికెట్ డౌన్లోడ్ మరియు ఉచిత ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
Video Published On: Friday, Mar 13, 2026, 01:52 [IST]


Click it and Unblock the Notifications