కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వీరే.!
తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ బుధవారం తమ అభ్యర్థులను ఖరారు చేసింది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. ఈ ఇద్దరు నేతలు ఓపెన్ కేటగిరీకి చెందినవారే.
Video Published On: Thursday, Mar 05, 2026, 02:36 [IST]


Click it and Unblock the Notifications