షర్మిల సంచలన వ్యాఖ్యలు! 25 వేలు ఇస్తే పిల్లల్ని కంటారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొత్త జనాభా విధానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నిప్పులు చెరిగారు. "చంద్రబాబు ఇచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనాలా?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
Video Published On: Saturday, Mar 07, 2026, 02:35 [IST]


Click it and Unblock the Notifications