వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కార్తీక మాస పుణ్య స్నానాలు
కార్తీక మాస పుణ్య స్నానాలు
రాజమండ్రి: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దీనిలో భాగంగా రాజమండ్రి పుష్కరఘాట్ భక్తులతో కిటకిటలాడింది.. కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం, ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో కార్తీక సోమవారాలు రావటం విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఎవరైనా ఇప్పటిదాకా నదీ స్నానం చేయకపోయిన, ఆఖరి సోమవారం అయిన నేడు కనుక నదీస్నానం కావించి, దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Comments
English summary
heavy devotees at temples in Rajahmundry on Monday.
Story first published: Tuesday, November 29, 2016, 19:27 [IST]