వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీక మాస పుణ్య స్నానాలు

కార్తీక మాస పుణ్య స్నానాలు

|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దీనిలో భాగంగా రాజమండ్రి పుష్కరఘాట్ భక్తులతో కిటకిటలాడింది.. కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం, ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో కార్తీక సోమవారాలు రావటం విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఎవరైనా ఇప్పటిదాకా నదీ స్నానం చేయకపోయిన, ఆఖరి సోమవారం అయిన నేడు కనుక నదీస్నానం కావించి, దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

English summary
heavy devotees at temples in Rajahmundry on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X