ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు టీసీఎస్ ఉద్యోగి కుట్ర !
భారత ప్రధాని నరేంద్ర మెడీతో సహా సహా పలువురు రాజకీయ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్పిన అల్ ఖైదా ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మెడీతో సహా సహా పలువురు రాజకీయ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్పిన అల్ ఖైదా ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు అయిన వారిలో గ్యాంగ్ లీడర్ దావూద్ సులేమాన్ టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్(టెక్కీ)గా పనిచేస్తున్నాడు.
దావూద్ సులేమాన్ మదురైకి చెందిన వాడు. ప్రస్తుతం ఇతను చెన్నై లోని తిరువన్మియూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతడితో పాటు పెయింట్ పని చేస్తున్న అబ్బాస్ అలీ, చికెన్ సెంటర్ లో పనిచేస్తున్నశ్యామ్ సమ్ కరీమ్ రజా అనే ఇద్దరూ అరెస్టయ్యారు.

వీళ్లంతా అల్ ఖైదా స్ఫూర్తితో మొత్తం దేశంలోని వివిధ రాష్ట్ర్రాల్లో ఉన్నవీవీఐపీ నాయకులను హత్య చెయ్యడానికి కుట్రపన్నారు.
ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. వీళ్లు తలదాచుకున్న చోట పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముగ్గురిని మదురై, చెన్నై నగరాల్లో అరెస్టు చేశారు. ద బేస్ మూమెంట్ ఆఫ్ అల్ ఖైదా అనే గ్రూపుగా వీళ్లంతా ఒక్కటి అయ్యారని అధికారులు చెప్పారు. వీళ్లందరూ 1998లో తమిళనాడులో నిషేధానికి గురైన అల్ ఉమా ఉగ్రవాద సంస్థ సభ్యులు గా పని చేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications