ప్రత్యేక క్రీడా పాలసీ: మహేందర్ రెడ్డి, ఎంపీ కవిత
హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడాకారుల అభ్యున్నతికి ప్రత్యేక క్రీడా పాలసీ రూపొందించి అమలు పరుస్తామని అందుకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్ మహేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్ర స్థాయి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల, కళాశాల బాలికల అండర్ - 17 కేటగిరిలో.. 3వ స్వారో ఒలంపిక్ పోటీలను వారు క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
More From
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications