వాడు డ్రగ్స్ తీసుకుని 10, 12 సార్లు అత్యాచారం చేశాడు ..హీరోయిన్ సంచలనం
సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకుని, సినీ గ్లామర్ వెనుక మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ సౌమ్యా శెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె నిర్వాకం ఏకంగా కోటి రూపాయల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులను హనీ ట్రాప్ చేసి, ఫ్లాట్, కారుతో పాటు భారీగా డబ్బు గుంజుకున్నారంటూ సౌమ్యపై విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు అందింది.
తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి నటి సౌమ్యా శెట్టిపై సంచలన ఆరోపణలు చేశారు. స్నేహం పేరుతో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సౌమ్య శెట్టి తనను రూ. 86 లక్షలు మోసం చేసిందని, ఈ నెల 11న విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు.

లక్ష్మీకాంత్ రెడ్డికి విశాఖపట్నంలో నివాసం ఉంటున్న సౌమ్యశెట్టికి ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. మార్చి 29న వీరిద్దరూ విశాఖ సమీపంలోని ఓ రిసార్ట్లో కలుసుకున్నారు. సాన్నిహిత్యం పెరిగాక, ఆరోగ్యం బాగోలేదని, ఫ్లాట్ కొనుగోలు కోసమని చెప్పి దశలవారీగా డబ్బులు వసూలు చేసింది. మొత్తం రూ. 86 లక్షలు, అలాగే బంగారం కూడా ఇచ్చానని లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
డబ్బు తీసుకున్న తర్వాత కొంతకాలానికి సౌమ్య శెట్టి తనను దూరం పెట్టిందని, తర్వాత లాయర్ ద్వారా ఇకపై కాల్ చేయవద్దని చెప్పించిందని లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మోసంలో సౌమ్యశెట్టి భర్త, తల్లి కూడా సహకరించారని ఆయన సీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు తీవ్రత దృష్ట్యా సీపీ వెంటనే విచారణ చేపట్టాలని భీమిలి సీఐ తిరుమలరావు , పెందుర్తి పోలీసులను ఆదేశించారు.
నిజానికి, సౌమ్యా శెట్టి వివాదాలలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని ఓ యువతి ఇంట్లో బంగారం చోరీ చేసిన కేసులో ఆమె జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది.
ఇన్స్టా ఇన్ ఫ్లూయెన్సర్గా పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్యా శెట్టి, ఇలాంటి హనీ ట్రాప్ మోసాలకు పాల్పడుతూ, లాయర్ల సహాయంతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని లక్ష్మీకాంత్ రెడ్డి ఆరోపించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ ఆరోపణలపై నటి సౌమ్యా శెట్టి స్పందించారు. అతను నన్ను ట్రాప్ చేశాడని తెలిపింది. డ్రగ్స్ తీసుకుని నాపై అత్యాచారం చేశాడని , ఎన్నిసార్లు చేశాడో లెక్క లేదని సౌమ్య చెప్పుకొచ్చింది.
నేను డెడ్ బాడీలా పని ఉన్నానని, 10, 12 సార్లు శృంగారం చేశాడని, ఈ ఎఫెక్ట్తో నేను ఢిల్లీ వెళ్లి చికిత్స తీసుకున్నానని సౌమ్య ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. లక్ష్మీకాంత్ రెడ్డి అనేవాడు మనిషి కాదంటూ, కామ పిశాచీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాకు డబ్బులు , బంగారం ఇచ్చాడని ఆరోపణలు చేశారని, అవి అన్నీ కూడా అవాస్తవాలే అని సౌమ్య తెలిపింది. దీనికి గల కారణాలను కూడా ఆమె చూపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
-
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్బాబు మాటల యుద్ధం -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications