వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ప్రచారాలే!

By Staff
|
Google Oneindia TeluguNews

అమెరికాలో ఉన్న తెలుగువారు సాధ్యమయినంత వరకుస్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. హిమాచల్‌ గవర్నర్‌ రమాదేవి తన ప్రసంగంలో భారతదేశంలో బలంగా ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న కారణంగానే సామాజికపరమైన భద్రతలు లేనప్పటికీ భారతదేశంలోని వ్యక్తులు రాణించగలుగుతున్నారని ఆమె అన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వారు కూడా కుటుంబవ్యవస్థకు ప్రాముఖ్యతనివ్వాలని ఆమె ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు వారికి ఉద్భోదించారు.

రాష్ట్రం అభివృద్ది పథంలో నడవడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని ఈ సదస్సులో పాల్గొన్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనాయకుడు ఎర్రనాయుడు పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X