వివాదంలో హెల్త్ విలేజ్, గాలిపై మరో పిడుగు

గాలి జనార్దన్ రెడ్డి 2006లో కొంత భూమి కొనుగోలు చేసి, 2007లో డెవలప్మెంట్ కోసం శ్రీ వెన్సాయి రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించారు. ఆ సంస్థ 790 ప్లాట్లను సిద్ధం చేసి 226 ప్లాట్లను ఇప్పటికే అమ్మినట్లు వార్తలు వచ్చాయి. పది ఎకరాలను కూడా దాంట్లో కలుపుకుని గాలి జనార్దన్ రెడ్డి ఫెన్సింగ్ వేయడంతో ఆ ప్రాజెక్టుపై వివాదం చెలరేగుతోంది. ఆ స్థలాన్ని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు శుక్రవారం సందర్శించారు.
గాలి జనార్దన్ రెడ్డి భూకబ్జాపై హనుమంతరావు రెవెన్యూ అధికారులను తప్పు పట్టారు. గాలి నుంచి లంచాలు తీసుకుని శిఖం భూమిలో ప్లాట్లు చేయడానికి అనుమతించారని ఆయన ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలను రియల్టర్స్ ఖండిస్తున్నారు. ఆ పది ఎకరాల్లో తాము ఏ విధమైన ప్లాట్లు చేయలేదని, మిగతా 130 ఎకరాల్లో తగిన అనుమతులు తీసుకుని మాత్రమే ప్లాట్లు చేశామని చెబుతున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications