సింగనమల స్టోరీ: ఫైనాన్షియర్స్ బెదురు

దాదాపు 90 శాతం మంది నిర్మాతలు ఫైనాన్షియర్స్ నుంచి భారీ వడ్డీలకు డబ్బులు తీసుకునేవారే. తమ బాకీలు చెల్లించేవరకు సినిమాలు విడుదల కాకుండా అడ్డుకోవడానికి సిద్ధపడ్డారు. అనంతపురం జిల్లాకు చెందిన సింగనమల రమేష్ 1990 దశకంలో ఫైనాన్షియర్గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత భారీ పెట్టుబడులతో భారీ సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. అతను కూడా ఫైనాన్షియర్స్ నుంచి అప్పులు తీసుకోవడం మొదలు పెట్టాడు. అయితే, ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి.
వైజయంతి రెడ్డి అనే ఫైనాన్షియర్స్ నుంచి అప్పు తీసుకున్న సింగనమల రమేష్ దాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. పైగా, డబ్బులు అడిగితే ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. దీంతో అతన్ని చెన్నైలో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఇదే రీతిలో ఫిల్మ్ ఫైనాన్షియర్స్ పలువురు నిర్మాతలపై కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సినీ పరిశ్రమలో ఫైనాన్షియర్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారు అందులో భాగం కారు. ప్రస్తుత సమస్యతో 90 శాతం మంది ఫైనాన్షియర్స్ నిర్మాతలకు అప్పులు ఇవ్వడం లేదు.
-
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రాజేంద్ర ప్రసాద్కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications