జనవరి 1న వడ్డీ కాసుల వాడి రికార్డ్ వసూళ్లు

సామాన్య భక్తులు, వివిఐపి పలు విధాలుగా 2011లో శ్రీవారిని రెండు కోట్ల ఇరవై లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గత ఏడాది స్వామి వారిని దర్సించుకున్న ప్రముఖులలో భారత రాష్ట్రపతి, శ్రీలంక, నేపాల్ అధినేతలు ఉన్నారు. మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గత జూలై 7వ తేదిన పెళ్లి రోజు సందర్భంగా భర్తతో పాటు శ్రీవారిని దర్సించుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహింద్ర రాజపక్స తన సతీమణితో కలిసి ఏప్రిల్ 2న దర్శించుకున్నారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జనవరి 30న దర్శించుకున్నారు. ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ, ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితరులు దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications