జైలులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వైరాగ్యం

జైలు అధికారుల్లో తన కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారిని శ్రీలక్ష్మి అమ్మా అని సంభోదిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేకంగా తనకు ఇష్టమైన వంట చేయించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆమె దానిని ఉపయోగించుకోవడం లేదు. అంతకుముందు ఆమె జైలుకు వచ్చినప్పటికీ, ఇప్పటికీ తేడా కనిపిస్తోందట. అంతేకాదు తన భర్త, ఐపిఎస్ అధికారి గోపి కృష్ణను తప్ప ఆమె ఎవరిని కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆమె భర్త ఆమెకు జైలులో చదువుకునేందుకు పుస్తకాలు, తినేందుకు పళ్లు తీసుకు వస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం వారంలో రెండు సార్లు మాత్రమే కలిసేందుకు అవకాశముంది.
అంతేకాదు ఆమె తనకు వచ్చే లెటర్స్, మెయిల్స్ కూడా తిరస్కరిస్తోందట. ఒకరు పంపిన పోస్టు కార్డు, ఓ స్వామీజీ పంపిన రిజిస్టర్ మెయిల్స్ను ఆమె తిరస్కరించడంతో వాటిని తిప్పి పంపించారు. జైలు అమౌంటులో ఆమె డబ్బులు నిల్. కొందరు క్యాంటీన్లో తినేందుకు కొంత డబ్బును తెచ్చుకుంటారు. అది జైలు ట్రెజరీలో ఉంటుంది. కానీ శ్రీలక్ష్మి అకౌంట్ మాత్రం నిల్. ఎమ్మార్ కేసులో అరెస్టైన బిపి ఆచార్య కూడా ఎలాంటి డబ్బులు తన వెంట తెచ్చుకోలేదు. జైలులో ఆమె సాధారణంగా ఉండటం చూస్తుంటే నిర్వేదంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications