ధోనీ, రోహిత్ మెరుపు: దావూద్ ఇబ్రహీం లెక్కతప్పింది
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం క్రికెట్ మ్యాచ్ల పైన బెట్టింగ్లు నిర్వహిస్తుంటాడు. గురువారం రాత్రి ప్రపంచ కప్ ట్వంటీ 20 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ పైనా అతడు బెట్టింగ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, మ్యాచ్కు ముందు అతను రోహిత్ శర్మ బాగా ఆడతాడని జోస్యం చెప్పాడు.
సెమీ ఫైనల్లో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ చెలరేగి ఆడినా విజయం మాత్రం ధోనీ సేనదేనని దావూద్ ఇబ్రహీం చెప్పాడని గురువారం మధ్యాహ్నం నుంచి నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కోహ్లీ కంటే రోహిత్ శర్మ మ్యాచ్లో సత్తా చాటుతాడని కూడా అంచనా వేశాడు.

అయితే, వెస్టిండీస్తో మ్యాచులో గత మ్యాచుల్లో కంటే రోహిత్ శర్మ బాగానే ఆడినప్పటికీ... దావూద్ చెప్పినట్లుగా విరాట్ కోహ్లీ కంటే మెరుగైన ఆటతీరు మాత్రం కనబర్చలేదు. ధోనీ సేన గెలుస్తుందని చెప్పాడు. కానీ ఓటమి చవి చూసింది.

అంతేకాదు, ఈ టోర్నీకే హైలైట్ అయిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పైన రూ.2,500 కోట్ల మేర బెట్టింగ్ జరిగిందని కూడా దావూద్ చెప్పాడని తెలుస్తోంది. గురువారం నాటి భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పైన రూ.4,000 కోట్ల మేర బెట్టింగ్ జరిగే అవకాశాలున్నట్లు అతడు చెప్పాడని తెలుస్తోంది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications